జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల సంఘంతో కడప జిల్లా ఎస్పీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ ఆయన విచారణ చేశారు. మరోవైపు ఇవాళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు. అరవ శ్రీధర్ మీద ఓ మహిళ విచారణ నేపథ్యంలో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ వ్యవహారంపై కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అరవ శ్రీధర్ను జనసేన అధిష్టానం ఆదేశించింది. తనను చాలా కాలంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే వేధించారని ఓ మహిళ. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రాట్స్ చెప్పిన తర్వాత తనకు వేధింపులు మొదలయ్యాయని అన్నారు. తర్వాత టెలిగ్రామలో చాటింగ్ చేయబడింది. కొన్ని రోజులు బాగానే మాట్లాడిన తర్వాత శాసన సభ్యుడి అసలు రంగు బయటపెట్టారని.
.webp)