హైదరాబాద్ నగరంలో మూడు సంవత్సరాల క్రితం నమోదైన హిట్ అండ్ రన్ కేసు మరోసారి సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహరంలో తాజాగా నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు రాహెల్ ఇటీవలే దుబాయ్ నుంచి భారత్కు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్లో వెళ్లకూడదని విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి విదేశాలకు మాత్రమే కీలక షరతు కూడా ఉంది.
అయితే కొన్ని రోజుల్లో బెయిల్పై బయటకు వచ్చిన కొద్దినే రాహెల్ మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడం కేసులో కొత్త అనుమానాలకు తావిచ్చింది. విమాన టికెట్ బుక్ చేసుకున్న విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడ సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్న దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా చెప్పారు.
మూడు క్రితం హిట్ అండ్ రన్ ఘటనలో జరిగిన బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కేసుపై మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం ఈ రాజకీయ ఘటనలో కూడా చర్చకు దారితీసింది. విచారణలో ఇంకా ఏయే అంశాలు బయటకు వస్తాయో, కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ చిత్రం.
