కర్నాటక వాసికి అనుకోని అదృష్టం కలిసొచ్చింది. అబుదాబిలో జరిగే బిగ్ టికెట్ లాటరీలో ఉడుపి జిల్లాలకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్ జాక్ పాట్ కొట్టేశారు. లక్కీ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ లు అంటే భారత కరెన్సీలో దాదాపు …
andhra andhrawave
-
Latest News
-
Latest News
బొగ్గు గని పేలుడు…16 మంది మృతి | మేఘాలయ బొగ్గు గని| మేఘాలయ| బొగ్గు గని పేలుడు| అస్సాం| ర్యాట్ హోల్ మైనింగ్| మైనింగ్ ప్రమాదం| బొగ్గు గని కార్మికులు| తాష్కై| PMNRF| తూర్పు జైంతియా హిల్స్| కాన్రాడ్ సంగ్మా బొగ్గు గని ప్రమాదం| మేఘాలయ సీఎం| వికాస్ కుమార్ – Andhra Waves
మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పున హిల్స్ జిల్లా ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.. ఒకరు తీవ్రంగా …
-
భారత్ – యూఎస్ డీల్తో పాక్లో ప్రకంపనలు andhra andhrawave
-
Latest News
పాకిస్థాన్పై బంగ్లా క్రికెట్ బోర్డు ఆగ్రహం | T20 వరల్డ్ కప్| బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు| పాకిస్తాన్| శ్రీలంక| ICC| BCB| భారతదేశం| కొలంబో| పాకిస్తాన్ బహిష్కరణ| ICC – Andhra Waves
టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన నేపధ్యంలో బంగ్లాదేశ్ పాక్ వైఖరిపై తీవ్రంగా రియాక్ట్ అయింది. తటస్థ వేదికైన శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాక్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా …
-
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు andhra andhrawave
-
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్ andhra andhrawave
-
Latest News
అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేయడు | TeluguOne వాస్తవ వేదిక| TeluguOne MD కంఠంనేని రవిశంకర్| డోలేంద్ర ప్రసాద్| జమీన్ రైతు| ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్| తెలుగు వార్తలు| సీఎం చంద్రబాబు – Andhra Waves
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్కు పాదయాత్ర చేస్తారా? అనే …
-
Latest News
మిస్టరీ వీడని చర్లపల్లి తల్లీబిడ్డల సూసైడ్ కేసు | విజయారెడ్డి ఆత్మహత్య. తెలంగాణ ఆత్మహత్య కేసు| భువనగిరి| రైలు ప్రమాదం| కుటుంబంలో విషాదం| పోలీసుల విచారణ| ఆత్మహత్య మిస్టరీ| చర్లపల్లి రైల్వే స్టేషన్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves
చర్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు ఢీకొని మృతి చెందిన ఘటనపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉన్న కారణాలకు సంబంధించి పోలీసులు సెల్ఫోన్ అనాలసిస్ డేటా, వాట్సప్ కాల్స్, కాల్ లాగ్లతో …
-
Latest News
హెలికాప్టర్ మెయిల్ సర్వీస్.. భారత చరిత్రలో ఈ అపురూప ఘట్టం గురించి ఎంత మందికి తెలుసు? | మొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీసెస్| భారతదేశంలో మొదటి షెడ్యూల్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ – Andhra Waves
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు, మరెన్నో గొప్ప ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి. నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో …
-
జాతీయం
రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది – Andhra Waves
రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది – Mudra News హోమ్ రాజకీయాలు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది మీరు ఈ వెబ్సైట్ …