హైదరాబాద్లో బాంబు బెదరింపులు కలకలం రేపాయి. . అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఒకటైన ఇండియా రేడియో కార్యాలయంతో పాటు, కూకట్పల్లిలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి మొదట బాంబు బెదరింపు వచ్చింది. సమాచారం ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విధులు పొందిన ఉద్యోగులను బయటకు పంపించారు.
అదే సమయంలో కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకే రోజు ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాలలో బెదిరింపులు నగరానికి చెందిన పోలీసులు రెండు తీవ్రంగా రావడం జరిగింది. రేంపు ప్రాంతాలలో బ్యాంబ్ స్క్వాడ్గ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు జరిగాయి. అయితే రెండు చోట్లా కూడా ఎలాంటి బాబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బెదరింపులకు ఎవరు అన్న పరిశీలన చేస్తున్నారు. నకిలీ బెదిరింపుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
