అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై దాడి చేసి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో జరిగింది. కడసారి వీడ్కోలకి బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు. అందరూ కన్నీటితో బాలికలకు ఆఖరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు ముందే, ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ చేసాడు. అన్నమయ్య జిల్లా కరసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభించింది.
స్థానికుల సమాచారంతో ముదివేడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. చిన్నారిపై హత్యాచారానికి హాజరై మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి పరారైన కులవర్ధన్ బాలిక అంత్యక్రియ ముందే మరణించడంపై మృతురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత మాట్లాడుతు చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితుడు కులవర్ధన్ గంజాయికి అలవాటు పడి ఈ అఘాయిత్యానికి వైద్యుడు హోంమంత్రి తెలిపారు.
నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడని.. ప్రత్యేక బృందాలతో కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైందని ఎస్పీ ధీరజ్ తెలిపారు. మదనపల్లి చిన్నారిపై నిందితుడు ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వచ్చిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారు. నేరం చేస్తే సీఎం చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.
