టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన నేపధ్యంలో బంగ్లాదేశ్ పాక్ వైఖరిపై తీవ్రంగా రియాక్ట్ అయింది. తటస్థ వేదికైన శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాక్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించడంతో వారికి మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో బంగ్లాదేశ్ పాక్కు షాకిచ్చింది. భారత్తో మ్యాచ్ ఆడబోమంటూ పాక్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
ఇండియా, క్రికెట్ మ్యాచ్ జరగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియాతో అన్నారు. అలానే తమ వాటా కూడా తగ్గిపోతుందని, ఆర్థిక నష్టాన్ని చేకూర్చే ఇలాంటి విధానాలను తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల నష్టం తెచ్చిపెట్టేలా ఉందని ఆయన పరోక్షంగా లేదు. భారత్, పాక్ మ్యాచ్ వివాదం.. ఐసీసీ సెంట్రల్ చూపు పూల్పై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి చెందిన మరో సీనియర్ అధికారి.
