పోస్ట్ చేయబడింది జనవరి 16, 2026 6:13PM

ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎనర్జీ ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పెట్టుబడుల వివరాలు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీని కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్లో సరఫరా చేయాల్సిన లోకేశ్ తెలిపారు. 2030 నాటికి ఏమ్ గ్రీన్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు
.webp)