డిసెంబర్ 7, 2025 1:14PMన పోస్ట్ చేయబడింది

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో దారుణమంటూ ఐసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యను తొలగించారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నారు.
అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసలు పడిపోవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దీని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసి చాల అన్యాయం చేస్తుంది. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు హాని. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారు.
