పోస్ట్ చేసిన పోస్ట్ జూలై 29, 2025 9:44 ఉద
కుల ధ్రువీకరణ పత్రాల పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. కుల ధృవీకరణ పత్రాల పత్రాల జారీ ఇంటింటి సర్వే చేపసట్టాలని. అక్టోబర్ 2 వ వ తేదీనాటికి ఈ ఇంటింటి సర్వే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని.
రియల్ టైం గవర్నెన్స్ గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖలను కూడా ఈ ఇంటింటి సర్వేలో భాగస్వాములను. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు. గతంలో గతంలో, ఎస్టీ, బీసీ కులాల వివరాలు మాత్రమే. అయితే ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు. ఈ సర్వేను ప్రభుత్వం సుమోటో విధానంలో. బ్లాక్చైన్ టెక్నాలజీతో టెక్నాలజీతో ట్యాంపరింగ్ కు ఇసుమంతైనా అవకాశం లేకుండా కుల ధృవీకరణ పత్రాలను జారీ జారీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో.