జూలై 28, 2025 4:47 PM
థాయిలాండ్ – కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి. ఎలాంటి షరతులు లేకుండా లేకుండా తక్షణమే అమలు చేసేందుకు ఇరుదేశాలు. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్-కాంబోడియా దేశాల దేశాల ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయి.
నాలుగురోజుల థాయ్-కంబోడియా సరిహద్దు ఘర్షణలతో 34 మంది మరణించగా మరణించగా, లక్షా 68 వేల మంది నిర్వాసితులు నిర్వాసితులు. యుద్ధం ఆపేందుకు థాయ్-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత సంసిద్ధత వ్యక్తంచేశారని సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్. మలేసియా ప్రధాని అన్వర్ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ పుమ్తామ్ ఇవాళ చర్చలు సఫలం.