పోస్ట్ చేసినవారు జూలై 25, 2025 4:08 PM
యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన యువకుడు ప్రాణాలు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా జిల్లా కొలచెల్కు చెందిన శక్తిశ్వరన్ అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియో వీడియో చూసి మూడు నెలలుగా ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, ఫ్రూట్ మాత్రమే మాత్రమే. నిన్న అతడికి ఊపిరాడక మృతి. డైట్ ఫాలో కావడం కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు.
బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని. గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు. అతని మృతికి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం తరలించినట్లు పోలీసులు పోలీసులు.