పోస్ట్ చేసినవారు జూలై 22, 2025 9:30 PM
ఏపీ మద్యం మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్యిన వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు విజయవాడ ఏసీబీ కోర్టు. జైలులో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి. మంచం, దుప్పటి, దిండు, దిండు, వాటర్, కూలర్, పేపర్, పేపర్-పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే అనుమతించాలని కోర్టు కోర్టు.
పేపర్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఖర్చును మిథున్రెడ్డి భరించాలని స్పష్టం స్పష్టం. బయటి ఆహారం తీసుకువస్తే తీసుకువస్తే అండర్ లెటర్ ఇవ్వాలని కోర్టు. జైలులో ఉన్న వైద్య వసతి వసతి కల్పించాలని .. అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని కల్పించాలని. న్యాయవాదులకు వారంలో మూడు సార్లు, కుటుంబ కుటుంబ వారంలో రెండు సార్లు సార్లు కోర్టు కోర్టు వీలు కల్నించింది.