Posted on Jul 22, 2025 6:43 PM
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్లు పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్కమిటీ సబ్కమిటీ. కమిటీలో సభ్యులుగా మంత్రులు మంత్రులు సత్యప్రసాద్ సత్యప్రసాద్, నారాయణ, నారాయణ, అనిత, బీసీ, జనార్ధన్రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్ యాదవ్ యాదవ్. స్థానిక స్థానిక, ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల నుంచి జిల్లాలు జిల్లాలు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం. సబ్కమిటీ నివేదిక ఆధారంగా ఆధారంగా జిల్లాల నిర్ణయం తీసుకునే అవకాశం.
జిల్లా, రెవెన్యూ రెవెన్యూ, మండల మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక చారిత్రక, సాంస్కృతిక పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి అభివృద్ధి కోసం అంతరాలు లేని ప్రాంతాలను ప్రాంతాలను నిర్దేశించాలని నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని.