జూలై 11, 2025 8:16 PM లో పోస్ట్ చేయబడింది
హైదరాబాద్లో కల్తీ కల్లు కల్లు 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు. బాలానగర్ ఎక్సైజ్ ఎక్సైజ్ సీఐ వేణు కుమార్ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ జారీ. Dtf నర్సిరెడ్డి, ఏఈఏఎస్ ఏఈఏఎస్ మాధవయ్య మిగతా వారి పాత్రపై పాత్రపై దర్యాప్తు. తనిఖీలు చేయకుండా చేయకుండా కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వేణుపై వేటు వేటు.
కల్తీ కల్లు ఘటనపై ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఇప్పటికే హైదర్నగర్, హెచ్ఎంటీ, హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది. నలుగురు వ్యాపారులు రవితేజ రవితేజ గౌడ్ (29), కోన సాయి సాయి తేజ గౌడ్ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ నాగేష్ (51), బట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ (39) లను అధికారులు అధికారులు అరెస్ట్ చేసి చేసి. కల్తీ కల్లు తాగి 8 మృతి మృతి .. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న పొందుతోన్న.