పోస్ట్ చేసిన జూలై 10, 2025 8:50 AM
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి ప్రచారానికి పలువురు నటులు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా. ఇందుకు సంబంధించి 29 మంది సినీ ప్రముఖులు ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదు నమోదు. ఈడీ కేసులు నమోదు నమోదు చేసిన వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రాణా రాణా రాణా, విజయ్ విజయ్ ,, ప్రకాశ్రాజ్, మంచు, మంచు, నిధి, అనన్య నాగళ్ల.
గతంలోనే సైబరాబాద్ పోలీసులు పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈడీ..వీరంతా భారీ భారీ పారితోషికాలు తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను చేశారని నిర్ధారణకు. అలాగే ఈ కేసులో ప్రముఖ ప్రముఖ యాంకర్లు, వర్షిణి, వర్షిణి ,, సిరి హనుమంతు సహా పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు కూడా. వీరందరికీ ఈడీ నోటీసులు నోటీసులు జారీ విాచరణకు పిలిచే అవకాశం.