పోస్ట్ చేసినవారు జూలై 1, 2025 8:32 PM
ఏపీ హోంమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక వచ్చిన ఘటనపై అనకాపల్లి బీసీ గర్ల్స్ హాస్టల్ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ. ఇవాళ పాయకరావుపేట నియోజకవర్గంలోని నియోజకవర్గంలోని నక్కపల్లి ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించేందుకు వచ్చిన. అక్కడి పరిస్థితులను. అనంతరం లంఛ్ టైమ్ టైమ్ కావడంతో ఆమె అక్కడే కలిసి భోజనం భోజనం. హాస్టల్ సిబ్బంది ఆమెకు కూడా భోజనం.
విద్యార్థులతో కలిసి మధ్యలో మధ్యలో కూర్చుని భోజనం మొదలుపెట్టిన ఊహించని పరిణామం పరిణామం. ఆమె ప్లేట్లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి. ఈ ఘటనతో అనిత తీవ్ర అసహనం వ్యక్తం. హోంమంత్రి అయిన నా ప్లేట్లోనే బొద్దింకలు కనిపిస్తే కనిపిస్తే, అక్కడే నివసించే బాలికలకు ఎలా క్వాలీటీ ఫుడ్ అందిస్తారని. అలాగే హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం. ఇలాంటి ఘటనలు పునరావృతం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను.