పోస్ట్ చేసిన జూలై 1, 2025 2:50 PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ జరిగిన ప్రమాద ఘటనలో మరో విషాదం వెలుగులోకి. ప్రమాద సమయంలో కంపెనీలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ. నిఖిల్రెడ్డి ఇటీవలే ముద్దనూరు ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ పెళ్లి. ఈ ఆషాఢ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో వేడుక చేద్దామని చేద్దామని.
ఈక్రమంలో సోమవారం సిగాచీ సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో. సిగాచి రసాయన పరిశ్రమలో పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43 కి. మరో 22 మందికి పైగా తీవ్రంగా. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని అధికారులు.