పోస్ట్ చేసిన జూన్ 29, 2025 3:49 PM
మెదక్ బీజేపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ కాల్. మరికాసేపట్లో చంపేస్తామని .. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు. తమ టీంలు హైదరాబాద్లో హైదరాబాద్లో .. దమ్ముంటే దమ్ముంటే సవాల్ సవాల్. రఘునందన్ 2 రోజుల రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స.
మరోవైపు జూన్ 23 న న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు ఫిర్యాదు. ఏపీ మావోయిస్టు కమీటీ కమీటీ హత్యకు ఆదేశించినట్లు రెండు సార్లు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని. తన హత్యకు 5 బృందాలు బృందాలు రంగంలోకి దిగినట్లు వారు తనకు చెప్పినట్లు ఎంపీ రఘునందన్ రఘునందన్ తెలిపారు