Posted on Jun 28, 2025 5:56 PM
భారత గూఢచార గూఢచార సంస్థ రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ చీఫ్గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ఐపీఎస్ అధికారి జైన్ను కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత చీఫ్ రవి రవి సిన్హా పదవీకాలం జూన్ 30 తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం. జూలై 1 నుంచి పరాగ్ జైన్ జైన్ రెండేళ్ల పాటు కీలక బాధ్యతలను. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.పరాగ్ జైన్ .. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న పనిచేస్తున్న పనిచేస్తున్న .. రవి సిన్హా స్థానంలో రా చీఫ్గా మోదీ ప్రభుత్వం.
పాకిస్థాన్పై ఇటీవలే భారత్ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పరాగ్ జైన్ కీలక పాత్ర. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి. అదేవిధంగా జమ్ము కశ్మీర్లోని కశ్మీర్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో సైతం పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా. గతంలో గతంలో కెనడా, శ్రీలంక శ్రీలంక వంటి దేశాల్లోనూ భారత ప్రతినిధిగా దౌత్యపరమైన సేవలు అందించారు సేవలు