ప్రభుత్వ రంగ టెలికాం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశంలోనే 5 జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు. జూన్ నుంచి 5 చేసే వాళ్లను విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 5 జి విస్తరణ ఈ ఈ జూన్ నాటికి ప్రారంభం. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కు కోట్లాదిమంది వినియోగదారులు. తాజాగా బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటనతో వారంతా ఆసక్తిగా. ఈ 5 జీ జీ సేవలు ఎక్కడ నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నదానిపై ఎవరికి స్పష్టత లేకుండా. మొదట ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్. నెట్వర్క్ యూజ్ ఏ ఏ సర్వీస్ మోడల్ ను ఉపయోగించి కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా. ఢిల్లీ తరువాత తరువాత మరిన్ని నగరాలకు ఈ సేవలను సంస్థ ఏర్పాటు ఏర్పాటు. 5 జి సేవలు అందుబాటులోకి వచ్చిన వచ్చిన తర్వాత వినియోగదారులు ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కనెక్టివిటీ, మెరుగైన డేటా డేటా స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ అనేక ప్రయోజనాలను వినియోగదారులు. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీపడేందుకు అవకాశం. గడిచిన ఏడాది బిఎస్ఎన్ఎల్ ఢిల్లీలో 5 జి సేవలు పైలెట్ టెస్టింగ్. ఈ పరీక్షలు స్థానిక విక్రేతర సహాయంతో. ఈ భాగస్వామ్యాలు భాగస్వామ్యాలు బిఎస్ఎన్ఎల్ ఫై జి సేవలను మెరుగుపరచడంలో కీలకపాత్ర కీలకపాత్ర. బిఎస్ఎన్ఎల్ సంస్థను పునరుద్జీవింప పునరుద్జీవింప చేయడానికి ప్రభుత్వం గడిచిన ఏడాది బడ్జెట్లో 80 వేల కోట్లకు పైగా. ఈ నిధులు బిఎస్ఎన్ఎల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు పెంపొందించేందుకు, నూతన సాంకేతికలను అందిపుచ్చుకునేందుకు. ఈ చర్యల వల్ల వల్ల బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తుకు కొత్త అందించేందుకు అవకాశం అవకాశం. ప్రస్తుత
బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు వినియోగదారులకు .. 5 జీ సేవలు ఇక ప్రారంభం ప్రారంభం – Andhra Waves
1