Pested on Jun 27, 2025 5:01 PM
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్లో. సీఎం మోహన్ యాదవ్, భోపాల్ భోపాల్ నుంచి రాట్లం నిన్న నిన్న ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్తుండగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి. వెంటనే వాటిని రోడ్డు పక్కకు తోసి తోసి, వేరే కార్లును తెప్పించి ముఖ్యమంత్రిని. మార్గమధ్యంలో దోసిగావ్ అనే అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్ పెట్రోల్ పంప్ వద్ద వద్ద సీఎం వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్.
ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా. ముందుకు కదలకుండా మొరాయించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య. దీంతో సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు. సీఎం కాన్వాయ్ కాన్వాయ్ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక హుటాహుటిన అక్కడికి అక్కడికి. వాహనాలు ఎందుకు బ్రేక్డౌన్ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా. చివరకు డీజిల్ ట్యాంక్ తెరిచిచూడగా అందులో నీళ్లు.
వాహనాల్లో నింపిన డీజిల్ను బయటకు తీయగా తీయగా .. సగానికి సగం అందులో నీరు కలిపినట్లుగా. డీజిల్ను కల్తీ చేసినట్లు చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తనిఖీ. ఆ బంక్లో డీజిల్ డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదులు చేయడంతో చేయడంతో సంబంధిత అధికారులు రంగంలోకి. పెట్రోల్ పంప్ను తనిఖీ చేసి కల్తీని. ఆ బంక్ను సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాన్వాయ్లో కార్లకు కల్తీ కొట్టించడంతో హాట్ హాట్.