పోస్ట్ చేసిన జూన్ 26, 2025 11:39 AM
హైదరాబాద్ గచ్చిబౌలిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ (ఐఎస్ బీ) లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న చేస్తున్న నిఖిల్ మదన్ 17 వ అంతస్తు నుంచి కిందికి. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి. మృతునికి తొమ్మిది నెలల క్రితం పెళ్లి. ఆయన భార్య ప్రేరణ ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17 వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి. మానసిక కుంగుబాటే కరణమని పోలీసులు.