Posted on Jun 25, 2025 7:59 PM
వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా కారణంగా 24 గంటల్లో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ. రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో మెరుపులతో పాటుగా ఈదురు కూడిన కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం అవకాశం.
శ్రీకాకుళం, విజయనగరం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అల్లూరి, కాకినాడ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన కూడిన మోస్తారు భారీ కురిసే అవకాశం అవకాశం. విశాఖపట్నం, అనకాపల్లి, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ, శ్రీ, వైఎస్ఆర్ వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం అవకాశం అవకాశం అవకాశం.
దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ. తెలంగాణలో, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి భద్రాద్రి, ఆదిలాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్, మెరుపులతో కూడిన వర్షాలు వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్.