Home Latest News 400 అడుగుల టవర్‌పై.. 560 రోజులు భక్తుడు నిరసన ఎందుకంటే? | 560 రోజుల పాటు సిక్కు భక్తుల నిరసన | 400 అడుగుల BSNL టవర్ | పంజాబ్ | గుర్జీత్ సింగ్ ఖల్సా | పంజాబ్ | గురు గ్రంథ్ సాహిబ్ | జగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ | పంజాబ్ ప్రభుత్వం – Andhra Waves

400 అడుగుల టవర్‌పై.. 560 రోజులు భక్తుడు నిరసన ఎందుకంటే? | 560 రోజుల పాటు సిక్కు భక్తుల నిరసన | 400 అడుగుల BSNL టవర్ | పంజాబ్ | గుర్జీత్ సింగ్ ఖల్సా | పంజాబ్ | గురు గ్రంథ్ సాహిబ్ | జగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ | పంజాబ్ ప్రభుత్వం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు, మాజీ సైనికోద్యోగి గుర్జీత్ సింగ్ ఖల్సా తమ మత గ్రంథానికి అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిరసన ఎట్టకేలకు ఫలించింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2024 అక్టోబరు 12న నమనాలో ఉన్న టవర్ ఎక్కారు గుర్జీత్ సింగ్. ఆయనకు మద్దతుదారులు కింద నుంచే ఆహారం పంపేవారు.

టవర్ పైభాగంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టార్పాలిన్ ప్లాంట్‌లో ఉ కాలకృత్యాలకు పాలిథీ కవర్లను ఉపయోగిస్తూ తన సుదీర్ఘ నిరసన కొనసాగింది. దాంతో పంజాబ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా ‘ద జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్’ పేరుతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతో 18 నెలల 12 రోజుల నిరసనను విరమించుకున్న గుర్జీత్ సింగ్ ఖల్ఫా టవర్ దిగారు. సంకల్ప బలం అంటే అదేనేమో.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird