Home Latest News బొగ్గు గని పేలుడు…16 మంది మృతి | మేఘాలయ బొగ్గు గని| మేఘాలయ| బొగ్గు గని పేలుడు| అస్సాం| ర్యాట్ హోల్ మైనింగ్| మైనింగ్ ప్రమాదం| బొగ్గు గని కార్మికులు| తాష్కై| PMNRF| తూర్పు జైంతియా హిల్స్| కాన్రాడ్ సంగ్మా బొగ్గు గని ప్రమాదం| మేఘాలయ సీఎం| వికాస్ కుమార్ – Andhra Waves

బొగ్గు గని పేలుడు…16 మంది మృతి | మేఘాలయ బొగ్గు గని| మేఘాలయ| బొగ్గు గని పేలుడు| అస్సాం| ర్యాట్ హోల్ మైనింగ్| మైనింగ్ ప్రమాదం| బొగ్గు గని కార్మికులు| తాష్కై| PMNRF| తూర్పు జైంతియా హిల్స్| కాన్రాడ్ సంగ్మా బొగ్గు గని ప్రమాదం| మేఘాలయ సీఎం| వికాస్ కుమార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పున హిల్స్ జిల్లా ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే పేలుడికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తూ అశాస్త్రీయ విద్యలో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, ఈ తవ్వకాలను 2014 నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. ర్యాట్ హోల్ అంటే.. సమాంతరంగా సన్నని గుంత తవ్వుతూ బొగ్గును బయటకు వెలికి తీసే పద్ధతి. సుమారు 3, 4 అడుగుల వెడల్పుతో ఈ గుంతలు ఉంటాయి. అచ్చం ఎలుకలు బొరియలు తవ్వినట్టుగా ఉంటాయి కాబట్టి దీనికి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అనే పేరు వచ్చింది. ఇటీవల ఈ తవ్వకాలపై ఎన్జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారు గాయపడిన వారు గాయపడిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక అందజేసినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird