పోస్ట్ చేయబడింది జనవరి 15, 2026 1:32PM

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టేందుకు సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు ఉద్దేశంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వెంటనే బృహన్ముంబయి మున్సిపల్ కమిషనర్ భూషణ్ గాగ్రాని కూడా అంగీకరించారని విపక్షాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎన్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవకతవకలకైనా వారు సిద్ధంగా ఉన్నారు. ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు.
వ్యవస్ధను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికి ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని. డబుల్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలను అడకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్గా ఉండవలసి ఉంది.అయితే, ఈ ఆరోపణలను బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీసీఎల్) ఖండించింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను వినియోగించినట్లు వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది
