పోస్ట్ చేసినవారు జూలై 2, 2025 4:01 PM
పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన సంభవించిన పేలుడులో 40 మంది మరణించినట్లు సిగాచీ అధికారికంగా. ఈ దుర్ఘటనలో 33 మంది గాయపడినట్లు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం.
అలాగే క్షతగాత్రులకు పూర్తి వైద్య వైద్య అందిస్తామనీ అందిస్తామనీ, అన్ని విధాలుగా ఆదుకుంటామని. ఈ మేరకు సిగాచీ సిగాచీ తరఫున ఆ కంపెనీ కార్యదర్శి వివేక్ కుమార్ ఓ ప్రకటక విడుదల. ఈ ప్రమాదంపై స్టాక్మార్కెట్కు స్టాక్మార్కెట్కు కూడా సమాచారం ఇచ్చిన ఆయన మూడు నెలల పాటు పాటు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు.