పోస్ట్ చేసిన జూన్ 28, 2025 4:38 PM
హైదరాబాద్లో మహా న్యూస్ న్యూస్ హెడ్ ఆఫీస్పై బీఆర్ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు. స్టూడియోపై దాడి చేసి చేసి విధ్వంసం దారుణమని ఎక్స్ వేదికంగా. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి కట్టడి చేయాలనే ఆలోచన కాదని. ప్రజలు, సమాజం దీన్ని. మహా న్యూస్ న్యూస్, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాని చంద్రబాబు ట్వీట్టర్.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రసారం ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దిగిన విషయం. మహాన్యూస్ కార్యాలయం కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం ధ్వంసం. కార్యాలయం లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం. ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే .. వారిపైనా దాడికి దిగినట్లు.